AP Cabinet: నవంబర్‌ 7న ఏపీ కేబినెట్ భేటీ.. వాటిపైనే చర్చ!

ఏపీ కేబినెట్ నవంబర్‌ 7న భేటీ కానుంది. విశాఖ వేదికగా జరిగే పెట్టుబడుల సదస్సుపై మంత్రి వర్గం చర్చించనుంది. మంత్రులు అందరికీ సదస్సు నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు.

ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 21: ఏపీ కేబినెట్ నవంబర్‌ 7న భేటీ కానుంది. విశాఖ వేదికగా జరిగే పెట్టుబడుల సదస్సుపై మంత్రి వర్గం చర్చించనుంది. మంత్రులు అందరికీ సదస్సు నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లుపై మంత్రి వర్గ ఉప సంఘం నియామకమైన విషయం తెలిసిందే.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top